పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యుల్ ను సస్పెండ్ చేసింది హైకోర్టు. ప్రజాఆరోగ్యం దృష్ట్యా షెడ్యూల్ సస్పెండ్ చేసినట్లు తెలిపింది. వ్యాక్సినేషన్ కు ఎన్నికల ప్రక్రియ అడ్డురాకూడదని తెలిపింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. దీనిపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఇవాళ పిటిషన్ ను విచారించింది హైకోర్టు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ ఒకే సమయంలో వ్యాక్సినేషన్, ఎన్నికల ప్రక్రియ కష్టమని తెలిపారు. దీంతో హైకోర్టు ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేసింది.
హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట..ఎన్నికల కమిషన్ కు ఎదురు దెబ్బ
- ఆంధ్రప్రదేశ్
- January 11, 2021
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు