ఆంధ్రప్రదేశ్
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు
తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డులో నిన్న రాత్రి కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షం కురుస్తున్న సమయంలో కొండ చరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమ
Read Moreసర్వభూపాల వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. సకటాసుర వధ అలంకా
Read Moreఉల్లి బస్తాల లోడులో.. తాబేళ్ల మూటలు
అనుమానంతో తనిఖీ చేసి ఆశ్చర్యపోయిన పోలీసులు.. ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తింపు తూర్పుగోదావరి: సాధారణ గూడ్స్ ట్రాలీ ఆటో అది.. ఉల్లి బస్తాలు వ
Read Moreగజ వాహనంపై మహాలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి అభయం
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం రాత్రి విశేషమైన గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మీ అలంకారంలో అమ్మవారు ద
Read Moreఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,056 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,54,011క
Read Moreతిరుచానూరుకు చేరిన తిరుమల శ్రీవారి లక్ష్మీకాసులహారం
తిరుపతి: తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఆదివారం ఉదయం తిరుచానూరుకు తీసుకొచ్చారు. శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భా
Read Moreటపాసులు పడి కోళ్ల ఫామ్ దగ్ధం..1200 కోళ్లు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పిఠాపురం మండలంలో లక్ష్మీ నర్సాపురంలో దీపావళి సందర్భంగా కాల్చిన టపాసులు కోళ్ల ఫామ్ పై పడటంతో పూర్తిగా
Read Moreకరోనా నుంచి కోలుకున్నా వదలని మృత్యువు.. తణుకు మాజీ ఎమ్మెల్యే మృతి
కరోనా నుంచి కోలుకున్నా కూడా ఆయనను మృత్యువు వదలలేదు. తణుకు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం సీనియర్ నాయకుడు వైటీ రాజా కరోనా నుంచి కోలుకొని ఇంటికి వెళ్లిన 10
Read Moreకోదండరాముని అలంకారంలో శ్రీ పద్మావతి
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం రాత్రి హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో అమ్మవారు దర్శనమి
Read Moreక్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి.. ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు యువకుల మృతి
గుంటూరు: క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి.. లక్ష రూపాయలు పోగొట్టుకున్న ఇద్దరు యువకులు… డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యాయత్నం చేసి.. ఆస్పత్రిలో మృత్యువుతో
Read Moreఏపీలో కొత్తగా 1,657 కరోనా కేసులు, ఏడుగురు మృతి
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,657 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,52,955కి చేరింది. ఇందులో 19,75
Read Moreవిశాఖలో దీపావళి పటాకుల తయారీ వద్ద అపశ్రుతి
విశాఖపట్టణం: దీపావళి పండుగ సందర్భంగా పటాకుల సామాగ్రి తయారీలో అపశ్రుతి చోటు చేసుకుంది. మందుగుండు తయారు చేస్తూ నలుగురు గాయపడ్డారు. చోడవరం పట్టణం అన్నవరం
Read Moreచిత్తూరు జిల్లాలో అదుపుతప్పి కారు బోల్తా..
చిత్తూరు : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పరిధిలో తమిళనాడుకు చెందిన కారు వేగంగా వెళ్తూ.. అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఎస్ఆర్ పురం మండలం క్షీర సముద్రం వ
Read More













