ఆంధ్రప్రదేశ్
దుబ్బాక నుండి నేరుగా తిరుమలకు వెళ్లిన రఘునందన్ రావు
శ్రీవారిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తిరుపతి: మెదక్ జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శ్రీవార
Read Moreక్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి.. ఆత్మహత్యకు పాల్పడుతూ సెల్ఫీ వీడియో
గుంటూరు: క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి.. లక్ష రూపాయలు పోగొట్టుకున్న ఇద్దరు యువకులు… డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యాయత్నం చేశారు. చనిపోవాలని నిర్ణయించు
Read Moreతిరుమల ఎస్వీబీసీలో పోర్న్ సైట్ లింక్ కలకలం
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం వారి అధికారిక ఎస్వీబీసీ ఛానెల్ లో పోర్న్ సైట్ లింక్ కలకలం రేపింది. శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీకి
Read Moreఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
గడచిన 24 గంటల్లో 1886 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య తగ్గిపోత
Read Moreవివాహేతర బంధం బయటపడిందని ఓ జంట ఆత్మహత్యాయత్నం
ప్రియుడు మృతి.. ఆస్పత్రిలో కోలుకున్న వివాహిత చిత్తూరు: వివాహేతర సంబంధం బయటపడడంతో ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. తమ బంధాన్ని వదులుకుని ఉండలేమనుకుని కలసి
Read Moreఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 61,050 కరోనా టెస్టులు చేయగా 1,392 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బ
Read Moreవీరజవాన్ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
అమరావతి: జమ్మూ కశ్మీర్ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట ఎదురుకాల్పులలో వీర మరణం పొందిన హవాల్దార్ సీహెచ్ ప్రవీణ్కుమార్రెడ్డి కుటుంబానికి ఆం
Read Moreప్రభుత్వ పథకాల కోసం ఫేక్ ఆధార్ కార్డుల తయారీ.. ఆరుగురు అరెస్ట్
కృష్ణాజిల్లాలో ఫేక్ ఆధార్ కార్డుల తయారీ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశామని, పరారీలో మరికొందరు నిందితులున్నారని ఎస్పీ
Read Moreఎర్రచందనం అంతర్ రాష్ట్ర స్మగ్లర్ బాషా భాయ్ అరెస్ట్
తమిళ కూలీల సజీవ దహనం ఘటనలో నిందితుడు కడప జిల్లా: ఎర్రచందనం అంతర్ రాష్ట్ర స్మగ్లర్ బాషా భాయ్ అరెస్టయ్యాడు. ఇటీవల తమిళ కూలీల సజీవ దహనం ఘటన లో బాషా భాయ్
Read Moreకుటుంబం ఆత్మహత్య కేసు వ్యవహారంలో నంద్యాల సీఐ అరెస్ట్
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ను
Read Moreఏపీలో కొత్తగా 2,237 పాజిటివ్ కేసులు, 12 మంది మృతి
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,237 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,42,967కి చేరింది. ఇందులో 21,403 యాక్టివ్
Read Moreపీఎస్ఎల్వీ ఖాతాలో మరో విజయం..
నింగిలోకి ఈఓఎస్ శాటిలైట్ లాక్ డౌన్ తర్వాత ఇస్రో తొలి ప్రయోగం భారీ వర్షం.. లాంచింగ్ లేట్ శ్రీహరికోట(ఏపీ)/ బెంగళూరు: వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో
Read Moreఎమ్మెల్యే బర్త్ డే వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం
ముగ్గురు వైసీపీ కార్యకర్తలు మృతి కర్నూలు: దేవనకొండ మండలం కరిడికొండ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును తప్పించబోయి కారు పల్టీకొట్టి బోల్తాపడింది. ఇద
Read More













