ఆంధ్రప్రదేశ్
కడపలో ఘోరం..నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం
కడప ఎయిర్ పోర్టు సమీపంలో ఇవాళ తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ ను సుమో ఢీ కొనడంతో నలుగురు అక్కడిక్కడే సజీవ దహనం అయ్యారు. మరో ముగ
Read Moreపోలవరం కెపాసిటీ పెంపుతో.. రాష్ట్రంలో 45 వేల ఎకరాలు మునుగుతయ్
ప్రాజెక్టు నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు కెపాసిటీ పెంపుపై సైంటిఫిక్ స్టడీ అవసరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ లెటర్ హైదరాబాద్, వెలుగు: పోలవ
Read Moreప్రయోగాత్మకంగా శ్రీవారి ఆర్జిత సేవలు
వచ్చే వారం నుండి భక్తులకు ఆన్ లైన్ వర్చువల్ ఆర్జిత సేవా టికెట్లు తిరుపతి: శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మో
Read Moreమూతపడ్డ శ్రీశైలం డ్యాం గేట్లు
కర్నూలు: కృష్ణా నదిలో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం డ్యాం గేట్లు ఎట్టకేలకు మూతపడ్డాయి. ఈ సీజన్లోనే గరిష్టంగా మూడు వారాలకుపైగా నిర్విఘ్నంగా
Read Moreఏపీలో 2618 కరోనా కేసులు నమోదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,618 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 88 వేల 780 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహి
Read Moreచెత్తను కాలుస్తుండగా అంటుకున్న మంటలు..చిత్తూరు జిల్లాలో తగలబడ్డ బస్సు
ఏపీ చిత్తూరు జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. పుత్తారులో మంటలు అంటుకొని బస్సు పూర్తిగా తగలబడింది. చెత్తను కాలుస్తుండగా… పక్కనే ఉన్న బస్సుకు మంటలు అంట
Read Moreఇంటర్ విద్యార్థిని గొంతుకోసి చంపిన యువకుడు
విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని గొంతు కోశాడు ఓ యువకుడు. తీవ్రగాయాలపాలైన విద్యార్థిని అక్కకక్కడే మృతి చెందింది. ఈ దా
Read Moreఏపీలో కొత్తగా 2,886 కరోనా కేసులు
ఏపీలో కొత్తగా 2,886 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 20 వేల 565 కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో 17 మంది కరోనా మరణించారు.
Read Moreలోకేష్ కు ఆ రెండింటికి తేడా తెలియదు
అమరావతి: నారా లోకేష్ కు వరి చేనుకి, చేపల చెరువుకి కూడ తేడా తెలియదని ఎద్దేవా చేశారు మంత్రి కొడాలి నాని . శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోక
Read Moreపెళ్లి వ్యాన్ బోల్తా పడి ఏడుగురు మృతి
ఆంద్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాను కొండపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడ
Read Moreఏపీకి ఎదురుదెబ్బ.. సంగమేశ్వరం ఆపండి..
పర్యావరణ అనుమతులు తప్పనిసరి: ఎన్జీటీ హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో ఎదురుదెబ్బ తగిలింది.
Read Moreమద్యం ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం
పెంచిన మద్యం ధరలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించింది. IMFL లిక్కర్ తో పాటు, విదేశీ మద్యంలోని మధ్య, ఫస్ట్ క్లాస్ బ్రాండ్లపై ధరలను తగ్గిస్తున్నట్టు ఉత్
Read Moreఏపీలో కొత్తగా 2,905 కేసులు..16 మంది మృతి
అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 2,905 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని తెలిపింది రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ. దీంతో ఇప్పటివరకు నిర్వహించ
Read More













