ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియంలోనే పాఠాలు చెప్పాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్, డిగ్రీల్లోనూ ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లానే ఇక నుంచి అన్ని డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియంలోనే పాఠాలు చెప్పాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా దశల వారీగా ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ముందు డిగ్రీ మొదటి ఏడాదిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో బోధన ప్రారంభించాలన్నారు. ఇంటర్లోనూ ఇదే విధానం అమలు చేయాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ లోనే ఉండాలన్నారు సీఎం జగన్.
కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియంలోనే పాఠాలు
- ఆంధ్రప్రదేశ్
- February 13, 2021
లేటెస్ట్
- బీజేపీ తెలంగాణకు అక్కరకు రాని చుట్టము : కేసీఆర్
- బరువు తగ్గాలని ఆపరేషన్.. ఆ తర్వాత చనిపోయిన యువకుడు
- Krunal Pandya: తండ్రైన కృనాల్ పాండ్య.. ఏం పేరు పెట్టారంటే..?
- VD12 Movie: పాటల్లేకుండా అనిరుధ్ - జెర్సీ డైరెక్టర్ సినిమా..ఆడియన్స్ ఊహించుకోగలరా?
- గుడ్ న్యూస్: CBSEలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
- షాద్నగర్ అగ్నిప్రమాదం.. ఈ పిలగాడు 50మందిని కాపాడిండు
- అధిక ధరకు ఐపీఎల్ టికెట్ల విక్రయం .. ఇద్దరు అరెస్ట్
- KKR vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్.. ఓడితే ఇంటికే
- కేసీఆర్, కేటీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్
- బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గర రూ.4.8 కోట్లు పట్టివేత
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- భార్య వారసత్వ ఆస్తిని వాడుకుంటే.. భర్త తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు