V6 News

ఆంధ్రప్రదేశ్

 SVBC కొత్త ఛైర్మన్‌గా సాయికృష్ణ యాచేంద్ర

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ (SVBC)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. మాజీ ఎమ్మెల్

Read More

విషాదం… వాగులో ప‌డి ఆరుగురు విద్యార్ధులు గ‌ల్లంతు

పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడులో విషాదం చోటు చేసుకుంది. వ‌న‌భోజ‌నాల‌క‌ని వ‌చ్చి స‌ర‌దాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగిన‌ ఆరుగురు విద్యార్థులు గల్లంత‌య

Read More

డాక్టర్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. బంధువే ప్రధాన నిందితుడు

హైదరాబాద్: రాజేంద్రనగర్ లో డెంటిస్టు డాక్టర్ హుసేన్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. బంధువు ముస్తాఫానే కిడ్నాప్ చేయించినట్లు తేల్చిన పోలీసులు.. డాక్టర్ హుస్

Read More

నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబరు ఒకటో తేదీన నిర్వహించాలని రాష్ట్ర  ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వా త ఇప్పటి వరకు

Read More

కిడ్నాపర్ల చెర నుండి డాక్టర్ ను కాపాడిన పోలీసులు

అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీసులను గమనించి ఇద్దరు కిడ్నాపర్ల పరారీ.. హైదరాబాద్ శివార్లలో  కిడ్నాప్ కు గురైన దంత వైద్

Read More

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేసిన టీటీడీ

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) మంగళవారం విడుదల చేసింది. నవంబర్ నెలకు సంబంధించి కోటాను TTD వెబ్ సైట్ లో

Read More

ఏపీలో 8,11,825 కి చేరిన పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2901 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8,11,825 కి చ

Read More

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలను ఇవాళ (మంగళవారం) ఆ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. 13 శాఖల్లో

Read More

దేవరగట్టులో యధావిధిగా సాగిన కర్రల సమరం

నిషేధం పట్టించుకోకుండా ఉత్సవానికి తరలివచ్చిన భక్తులు కర్రల సమరంలో పలువురికి గాయాలు కర్నూలు: దసరా సందర్భంగా దేవరగట్టులో కర్రల సమరం యధావిధిగా సాగింది. క

Read More

ఏపీలో కొత్తగా 1,901 కేసులు..19 మంది మృతి

అమరావతి:  ఏపీలో కొత్తగా 1,901 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో 8 లక్షల 8 వేల 924 కేసులు

Read More

నడిచి వెళ్తున్న వారిపై దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

కర్నూలు: నడిచి వెళ్తున్న వారిపై కారు దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. కర్నూలు జిల్లా, మహానంది మండలం,  గాజులపల్లె సమీపంలో సోమవారం

Read More

మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం షాక్

మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ తేవడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్ లేకుం

Read More

నారా లోకేష్ కు తప్పిన ప్రమాదం: ట్రాక్టర్ నడుపుతుండగా కాల్వలోకి దూసుకెళ్లింది

ఏలూరు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్.. ఆకివీడు మండలం స

Read More