ఆంధ్రప్రదేశ్
తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సుల ట్రయిల్ రన్
తిరుపతి: పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని ఎలక్ర్టిక్ బస్సులను తిరుమలలో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా
Read Moreఏపీలో గడచిన 24 గంటల్లో 2,367 కరోనా కేసులు
అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో మరో 2,367 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 80 వేల 82 మందికి కర
Read Moreవీడియో: నడిరోడ్డుపై లంచం తీసుకున్నఆర్టీఏ ఉద్యోగి
పశ్చిమ గోదావరి జిల్లాలో నడిరోడ్డుపై ఆర్టీఎ ఉద్యోగి లంచం తీసుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాడేపల్లి గూడెం బైపాస్ రహదారిపై యూనిఫాంలో
Read Moreప్రియురాలితో ఉన్న భర్త.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య
తనను కాదని ప్రియురాలితో కాపురం పెట్టిన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. చిత్తూరులో లాయర్ గా పనిచేస్తున్న చంద్రమౌళి తిరుపతి పద్మావతినగర్ లో ఇ
Read Moreఏపీలో కొత్తగా 2,410 కరోనా కేసులు.. 11 మంది మృతి
ఏపీలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 2,410 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల స
Read Moreరేపు నింగిలోకి PSLV సీ-49.. శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు
లాక్ డౌన్ తర్వాత మరో ప్రయోగానికి రెడీ అయ్యింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. రేపు(శనివారం) సాయంత్రం 3 గంటల 2 నిమిషాలకు PSLV సీ-49 రాకెట్ ను నింగి
Read Moreటీటీడీ పనితీరును మెచ్చుకున్న జమ్మూకాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్
తిరుమలలో పరిశుభ్రత, కోవిడ్ నివారణ చర్యలు ఆకట్టుకున్నాయని జమ్మూకాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రశంసించారు. శుక్రవారం ఉదయం శ్రీవారి నిజపాదస
Read Moreఏపీలో 262 మంది విద్యార్థులు, 160 మంది టీచర్లకు కరోనా పాజిటివ్
కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సమయంలో స్కూళ్లు తెరవడం సరికాదని పలువురు హెచ్చరిస్తున్నా…రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లను తెరవడానికే ఆసక్తి చూపింది.
Read Moreవిశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం
విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ఫ్లాంట్ టి.పి.పి-2 లో అగ్నిప్రమాదం జరిగింది. టర్బన్ అయిల్ లీక్ అవ్వటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది గమనించడం
Read Moreశ్రీవారి మెట్ల మార్గంలో రేపటి నుంచి భక్తులకు అనుమతి: టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులను రేపటి (గురువారం) నుంచి మెట్ల మార్గంలో అనుమతించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్ర
Read Moreఏపీలో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికం
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,33,208కి చేరింది. ఇందులో 21,438 యాక్టివ్ కే
Read Moreపొలం పనులు పక్కన పెట్టి క్రికెట్ బెట్టింగ్
క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా పోలీసుల దాడి.. ఛేజ్ చేసి 8 మందిని పట్టుకున్న పోలీసులు.. మరో ఐదుగురు పరార్ అనంతపురం: పొలం పనులు పక్కన పెట్టి క్రికెట్ బెట
Read Moreమాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కన్నుమూత
కడప: సీనియర్ రాజకీయ నేత, వ్యాపారవేత్త అయిన మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాల
Read More













