విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంటు పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో 25కి.మీ పాదయాత్ర చేస్తున్నారు విజయసాయిరెడ్డి. జీవీఎంసీ మహాత్మగాంధీ విగ్రహం దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ గేట్ వరకు విజయసాయి రెడ్డి పాదయాత్ర జరుగుతోంది. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన కొంతమంది రాజకీయ విమర్శలు చేస్తున్నారని.. విమర్శించే రాజకీయ నాయకులు పోరాటంలో కలిసి రావాలన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడమే గాకుండా పార్లమెంట్ లోపల బయట పోరాటం చేస్తున్నామన్నారు. శక్తివంచన లేకుండా స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోం.. పార్లమెంట్ లో పోరాటం చేస్తం
- ఆంధ్రప్రదేశ్
- February 20, 2021
లేటెస్ట్
- పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభం... షెడ్యూల్ ఇదే
- Mad Sequel: మ్యాడ్ సీక్వల్ టైటిల్ రివీల్..షూటింగ్ ఎప్పుడో చెప్పిన డైరెక్టర్!
- భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
- రైతు బంధుపై చర్చకు సిద్ధం:భట్టి విక్రమార్క
- ఎమ్మెల్యే సంజయ్ తండ్రి మృతి పట్ల కేసీఆర్ సంతాపం
- RCB vs KKR: ఇంత మతి మరుపా..కన్ఫ్యూజన్లో టీంను మర్చిపోయిన అయ్యర్
- ప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్
- కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు?
- కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్
- ఫోన్ట్యాపింగ్ కేసు : రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?