హైదరాబాద్: మాతృభాష దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సలహాదారు రమణాచారి కీలక కామెంట్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలకు మాతృభాషపై ప్రేమ లేదన్నారు. ఎన్నికల సందర్భంలో తప్పా ఎప్పుడు మాతృభాష గురించి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు అడిగేతేనే సలహాలు ఇవ్వాలని..అసలు సలహాలు ఎవరు అడుగుతున్నారని చెప్పారు. మాతృభాషని ప్రభుత్వాలు బతికించాలని కోరారు. తెలుగులో మాట్లాడే యువత రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. టూరిజం ప్లాజాలో జరిగిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమంలో రమణాచారి ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలకు మాతృభాషపై ప్రేమ లేదు
- ఆంధ్రప్రదేశ్
- February 21, 2021
లేటెస్ట్
- ఏసీలో పాము.. క్లీన్ చేస్తుండగా బుసలు..
- చంద్రబాబు పాలనలో స్కాములు మాత్రమే ఉంటాయి.. సీఎం జగన్
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- Prathinidhi 2 Postponed: ప్రతినిధి 2 రిలీజ్ వాయిదా..సడెన్గా మేకర్స్ షాకింగ్ డెసిషన్
- భార్యను కాపురానికి పంపడం లేదని... అత్తను చంపిన అల్లుడు
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- కొండగట్టులో బస్సు కింద పడి అంజన్న భక్తుడు మృతి
- పతంజలిపై మరోసారి మండిపడ్డ సుప్రీం కోర్టు
- మూడు సీట్లు ముచ్చెమటలు.. ఓవర్ టు ఢిల్లీ
- మా అభ్యర్థి వెలిచాలనే .. అతి త్వరలో హై కమాండ్ప్రకటన : మంత్రి పొన్నం ప్రభాకర్
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!