పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అమానుషం చోటుచేసుకుంది. ఇంటి అద్దె అడిగాడని ఓనర్ని రాయితో కొట్టి చంపాడో వ్యక్తి. ఇంటి యజమాని వంగా ప్రసాద్ ఇంట్లో అడపా చిన్న కొండయ్య అనే వ్యక్తి కుటుంబం కలిసి అద్దెకు ఉంటున్నాడు. కాగా గత కొన్నాళ్ల నుంచి కొండయ్య అద్దె ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దాంతో వెంటనే ఇంటి అద్దె మొత్తం చెల్లించాలని కొండయ్య మీద ఇంటి ఓనర్ ప్రసాద్ ఒత్తిడితెచ్చాడు. దాంతో కోపోద్రిక్తుడైన కొండయ్య.. ఓనర్ ప్రసాద్ను రాయితో కొట్టి చంపాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
దారుణం: ఇంటి అద్దె అడిగాడని ఓనర్ హత్య
- ఆంధ్రప్రదేశ్
- March 2, 2021
లేటెస్ట్
- CSK vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. బెయిర్స్టో స్థానంలో విధ్వంసకర బ్యాటర్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- Sandeep Reddy Vanga: నా ఒక్క సినిమాతో స్టార్ అయిపోయావ్ గుర్తుంచుకో..మీ స్థానాన్ని ఏఐ సాయంతో ఫిల్ చేస్తా
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- దుబాయ్లో భారీ వర్షాలు .. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 12 విమానాలు రద్దు
- Paris Olympics 2024: ఒలింపిక్స్ నుండి వైదొలిగిన లాంగ్ జంపర్
- సీఎం జగన్ ను చంపేందుకే దాడి.. పోలీసుల రిమాండ్ రిపోర్ట్..
- 16 కేసులు పెట్టినా భయపడకుండా పనిచేశా : అడ్లూరి లక్ష్మణ్
Most Read News
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- WhatsApp Update: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ గమనించారా..
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు
- మాదాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు స్టూడెంట్స్ అరెస్ట్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- ప్రశాంత్ను కాపాడలేకపోయాం : హనుమంతు జెండగే