అనంతపురం జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తు నలుగురు ప్రాణాలను బలిగొంది. పెనుగొండ మండలం ఎర్రమంచి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని కారు ఢీ కొట్టింది. కారు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో బెంగళూరుకు చెందిన మనోజ్ మిట్టల్, ఢిల్లీకి చెందిన ఓ యువకుడితో పాటు.. మరో ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం పెనుగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు పోలీసులు. మృతులు కిషన్ గంజ్ నార్త్ ఢిల్లీకి చెందిన రేఖ(21), ఆంచల్ సింగ్(21), మహబూబ్ ఆలం(31), బెంగళూరు ఆర్టీనగర్కు చెందిన మనోజ్ మిట్టల్ (38)గా గుర్తించారు పోలీసులు.
లారీని ఢీకొట్టిన కారు..నలుగురు మృతి
- ఆంధ్రప్రదేశ్
- March 2, 2021
లేటెస్ట్
- సిరిసిల్ల నేతన్నలను ఆదుకోండి.. సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
- మీ దేశానికో దండం: అమెరికా తరపున న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
- బీఆర్ఎస్ పార్టీ నుంచి చెత్తంతా పోయింది : పోచారం
- Pushpa2 Teaser: పుష్ప 2 టీజర్ అప్డేట్ రివీల్ చేసిన..అల్లు అర్జున్ ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్
- పవర్ బ్రోకర్లే.. బీఆర్ఎస్ ను వీడుతున్రు: హరీష్ రావు
- క్వింటా వెల్లుల్లి రూ.20 వేలు.. రైతుల పంట పడింది
- Vijay Devarakonda: బాయ్స్ అందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ.. బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్
- ఇప్పుడంతా యూట్యూబ్ షార్ట్స్ పైనే సంపాదిస్తున్నారు
- బేవార్స్ కామెడీ ప్రాణం తీసింది : పురుషనాళంలోకి ఎలక్ట్రిక్ బ్లోడైయ్యర్ తో వేడి గాలి
- 13ఏళ్ల తీర్థయాత్ర తర్వాత సొంతింటికి వస్తున్నా: కే కేశవరావు
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- కాంగ్రెస్ లోకి రిటర్న్ టు హోం..వచ్చే వాళ్ల లిస్టు పెద్దదే..