ఆంధ్రప్రదేశ్
విశాఖలో బీభత్సం సృష్టించిన లారీ
బ్రేక్ ఫెయిలై వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ ఇద్దరి మృతి.. మరికొందరికి గాయాలు విశాఖపట్టణం: నిత్యం రద్దీగా ఉండే హనుమంతవాక జంక్షన్లో బ్రేక్ ఫెయిలైన లారీ ఆగ
Read Moreలంచం తీసుకుంటూ పట్టుబడ్డ నగర పంచాయతీ కమిషనర్
కర్నూలు: గూడూరు నగర పంచాయతీ కమిషనర్ బి.ప్రహ్లాద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. స్థానికంగా ఓ చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్న శ్రీను అనే వ్యక్తి నుండ
Read Moreవిజయవాడలో కాల్పుల కలకలం.. యువకుడు మృతి
విజయవాడ నగర శివారులో కాల్పుల కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి ఓ యువకుడిని దుండగులు కాల్చి చంపారు. మృతుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే
Read Moreవరుసగా 5 ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం.. ఆరో ప్రయత్నంలో పోలీసులకు చిక్కి కటకటాలకు
కర్నూలు: కష్టాల నుండి వెంటనే బయటపడాలంటే.. బాగా డబ్బు సంపాదించాలి… దాని కోసం ఏటీఎంలలో చోరీ చేయడమే బెటర్ అనుకుంటూ.. వరుసగా ఐదు ఏటీఎంలలో చోరీ చేసేందుకు ప
Read Moreఏపీలో కొత్తగా 5,653 మందికి పాజిటివ్.. 35 మృతి
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 5,653 మందికి కరోనా సోకగా…మరో 35 మంది చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇవాళ 73,625 కరోనా టెస్టులు చేశ
Read Moreఫ్రెండ్స్ తో పబ్జిగేమ్ ఆడలేక… 17ఏళ్ల యువకుడి ఆత్మహత్య
తిరుపతి: ఫ్రెండ్స్ తో సరదాగా కబుర్లు చెబుతూ పబ్జి గేమ్ మొదలుపెట్టిన యువకుడు.. ఆటలో ఫ్రెండ్స్ తో వెనుకబడిపోతున్నానని ఒత్తిడికి గురై… మనస్తాపంతో ఆత్మహత్
Read Moreఏపీలో కొత్తగా 5,145 కేసులు.. 31 మంది మృతి
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 5,145 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ. కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య
Read Moreసైకో వీరంగం.. ఎస్ఐకి తీవ్ర గాయాలు
చిత్తూరు జిల్లా: యాదమరి మండలం మాదిరెడ్డి పల్లె గ్రామంలో శుక్రవారం సురేష్ అనే సైకో వీరంగం సృష్టించాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలుపడంతో.. సమా
Read Moreప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉంది
ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉందన్నారు ఏపీ సీఎం జగన్. అయితే ప్రపంచంతో పోటీపడే పరిస్థితి పేద పిల్లలకు రావాలన్నారు. పేదలకు మంచి విద్యాప్రమాణా
Read Moreఏసీబీ పేరుతో ఎమ్మెల్యేకు బెదిరింపులు
ఏసీబీ పేరుతో ఏకంగా ఎమ్మెల్యేనే బెదిరించిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులుకు నకిలీ ఏసీబీ బెదిరింపులు వచ్చాయి. ఏసీబ
Read Moreకృష్ణా నదిలో జాలర్ల వలకు చిక్కిన 15 అడుగుల కొండ చిలువ
విజయవాడ: కృష్ణానదిలో చేపల వేటకు జాలర్లు వేసిన వలకు ఏకంగా 15 అడుగుల కొండ చిలువ పడింది. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పరిధిలో జరిగిందీ ఘటన. తోట్లవల్ల
Read Moreనకిలీ సర్టిఫికెట్లతో ఆరేళ్లుగా ఎస్ఐ ఉద్యోగం.. బట్టబయలైన బాగోతం
గుంటూరు: నకిలీ పత్రాలతో అధికారుల కళ్లు గప్పి ఆరేళ్ల పాటు ఎస్ఐగా విధులు నిర్వర్తించాడు ఓ నకిలీ పోలీస్. చివరకు ఓ చిన్న గొడవ కారణంగా అతని బాగోతం బ
Read Moreఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 225 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. మంగళవారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు
Read More













