ఏపీ గుంటూరు జిల్లా నరసరావుపేటలో పర్యటిస్తున్నారు ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా టీటీడీ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్. నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆయన పరిశీలించారు. రైతులకు, ఏపీ ప్రజలకు జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలపారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వేద పండితులు పాల్గొన్నారు.
గోపూజ మహోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్
- ఆంధ్రప్రదేశ్
- January 15, 2021
లేటెస్ట్
- V6 DIGITAL 04.05.2024 EVENING EDITION
- విషాదం.. వీకెండ్ అని ఈతకు వెళ్లిన యువకుడు మృతి..
- నేను బతికున్నంత వరకు.. కామారెడ్డి జిల్లాను మార్చనివ్వను: షబ్బీర్ అలీ
- ఎందుకు ఇలా..? : 30 రోజుల్లో.. 79 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్
- పిఠాపురానికి మెగా మేనల్లుడు..పవన్ కోసం మూడు రోజుల ప్రచారం..
- CSK: ప్లేఆఫ్స్కు ముందు చెన్నైకు బిగ్ షాక్.. టోర్నీ నుండి దీపక్ చాహర్ ఔట్!
- ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- బీజేపీకి ఓటేస్తే బానిస బతుకులు అవుతాయి : కొండా సురేఖ
- NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. తారక్ బర్త్ డేకి బద్దలయ్యే అప్డేట్?
- బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు పోలీస్ కస్టడీ
Most Read News
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం