హైదరాబాద్ లో మరో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు మాత్రం ఆగడంలేదు. తాజాగా.. దుండిగల్ లో శనివారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బౌరంపేట్ కొకొకోలా కంపెనీ దగ్గర వేగంగా వెళ్తున్న కారు.. ముందున్న కంటెయినర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిని సంజు, చరణ్, గణేష్ గా గుర్తించారు. మద్యం మత్తులో అతివేగంగా కారునడపటం వల్లే ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. గాయపడిన యువకుడిని హాస్పిటల్ కు తరలించారు. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు. నిజాంపేట్ లో ఉంటూ.. ఉద్యోగం వేటలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అర్థరాత్రి 2 గంటల టైంలో మద్యం తాగి వేగంగా కారు నడిపారని.. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టారని పోలీసులు అంటున్నారు.
హైదరాబాద్ లో మరో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్
- హైదరాబాద్
- December 12, 2021
లేటెస్ట్
- గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధిహామీ కూలీ..ఫీల్డ్లోనే మృతి
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చామల కిరణ్కుమార్రెడ్డి
- గెలిపిస్తే.. పెద్దపల్లిని అభివృద్ధి చేస్తా: గడ్డం వంశీకృష్ణ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- గల్ఫ్ బోర్డు కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ : ధర్మపురి అర్వింద్
- Kannappa Movie: కన్నప్ప షూట్ కంప్లీట్ చేసిన అక్షయ్.. ఏ పాత్ర కోసమో తెలుసా?
- సీఎంసీలో కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
- మోదీ మహిళా పక్షపాతి : బండి సంజయ్
- రాజ్యాంగాన్ని మార్చే కుట్ర : ఆకునూరి మురళి
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు