
యాదాద్రి, మునుగోడు వెలుగు: కార్మిక, మైనింగ్శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి కలిశారు. సెక్రటరియేట్లో మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ నెల్లి కంటి సత్యం, సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంక రెడ్డి తో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.