ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ పిలుపు

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ పిలుపు

అర్హులందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి సోమవారం(ఆగస్టు 28) బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 

ముందస్తు అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.