కృష్ణా జలాల్లో అన్యాయం జరిగాక లేఖలు రాయడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్నారు బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా - పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రాన్ని కేసీఆర్ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు జితేందర్ రెడ్డి. రాయలసీమను రత్నాల సీమ చేసే ముందు కేసీఆర్ తెలంగాణను పట్టించుకోవాలన్నారు. త్వరలోనే కేంద్రం కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు చేస్తుందని చెప్పారు జితేందర్ రెడ్డి. కెసిఆర్ కు అధికారం ఇవ్వటమే తెలంగాణ ప్రజలు చేసిన పెద్ద తప్పన్నారు. కేసీఆర్ కు కుటుంబ పాలనపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు.
కేసీఆర్ కు అధికారమివ్వటమే ప్రజలు చేసిన పెద్ద తప్పు
- తెలంగాణం
- July 6, 2021
లేటెస్ట్
- లారీ డీజిల్ ట్యాంక్ పేలి చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
- లారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
- Indian 2 Update: భారతీయుడు 2 ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..'కమ్ బ్యాక్ ఇండియన్' వినేది ఎప్పుడంటే?
- లోకేష్ ను పప్పు అనేది అందుకే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- యోగా ఫ్రీ క్లాసులు.. ఎక్కడ.. ఎందుకంటే...
- Good Bad Ugly: మైత్రి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్..అజిత్ లుక్తో అంచనాలు పెంచేశారుగా
- మే 20న తెలంగాణ కేబినెట్ సమావేశం
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్
- KKR vs RRR: ఆకస్మిక వర్షం.. రాజస్థాన్ - కోల్కతా మ్యాచ్ ఆలస్యం
- జగన్ 5వేల కోట్లు ఖర్చు చేసినా ఓట్లన్నీ చంద్రబాబుకే.. చింతా మోహన్
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
- RCB vs CSK: గెలిచినా విమర్శలు.. RCB జట్టు సెలెబ్రేషన్స్పై ధోనీ అసంతృప్తి
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి