క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ప్రయాణీకుల నుంచి వసూలు చేసిన చార్జీ మొత్తంలో కమీషన్ రూపంలో ఓలా, ఊబర్ సంస్థలు అధికంగా తీసుకుంటున్నాయని క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం వారికి ఊరట ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ఒక్కో రైడ్కు క్యాబ్ ఆపరేటర్లు ప్రస్తుతం 20 శాతం కమీషన్ వసూలు చేస్తుండగా దాన్ని 10 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు క్యాబ్ ఆపరేటర్ల రాబడిపై రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లెవీని విధించవచ్చని కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది. ఓలా, ఊబర్లపై కొత్త మార్గదర్శకాలపై ప్రజాభిప్రాయాన్ని స్వీకరించేందుకు రానున్న వారంలో ముసాయిదాను విడుదల చేస్తామని, హైవే మంత్రిత్వ శాఖ తెలిపింది.
క్యాబ్ డ్రైవర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్
- దేశం
- November 28, 2019
లేటెస్ట్
- దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్
- భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడు : తూడి మేఘారెడ్డి
- సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..
- సమ్మర్ క్యాంపులో మంత్రి సందడి
- జములమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
- ఓటింగ్శాతం పెరిగింది.. గెలిచేది మేమే
- పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలు
- అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి
- ధర్మ పరిరక్షణ కోసం యాగం
- కేథార్నాథ్ యాత్రికులకు భోజనాలు
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు