బీజింగ్: అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ల నుంచి తమ దేశ కంపెనీస్ను వెనక్కినెట్టడం యూఎస్ ప్రయోజనాలకు తీవ్ర హాని కలిగిస్తుందని చైనా శుక్రవారం హెచ్చరించింది. తమ దేశానికి చెందిన కంపెనీల అకౌంటింగ్ పద్ధతుల విషయంలో వాషింగ్టన్ తొందరపాటుతో జెనరలైజేషన్స్ చేస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ ఆరోపించారు. చైనా సంస్థల మోసపూరిత అకౌంటింగ్ పద్ధతుల గురించి ఇన్వెస్టర్స్ను హెచ్చరిస్తూ యూఎస్ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో వార్నింగ్ ఇవ్వడంపై సమాధానంగా జెంగ్ పైవ్యాఖ్యలు చేశారు.
చైనా హెచ్చరిక : మా కంపెనీస్ను వెనక్కినెడితే అమెరికాకే చేటు
- విదేశం
- June 5, 2020
లేటెస్ట్
- టూల్స్ గాడ్జెట్స్ : ట్రయాంగిల్ మాప్
- టెక్నాలజీ : మల్టిపుల్ యాప్లు ఒకేసారి డౌన్లోడ్
- టెక్నాలజీ : కళ్లు కాపాడుకోండిలా..
- కవర్ స్టోరీ : వామ్మో ఎండలు .. నార్త్ ఇండియా టెంపరేచర్లు
- ఇన్స్పిరేషన్ : మిల్స్ నుంచి ఫ్యాషన్స్ వరకు..
- తమాషా ఫొటోలు.. లోతైన అర్థాలు!
- ప్రచారానికి డబ్బుల్లేవని పార్టీ టికెట్ తిరిగిచ్చేసింది
- మిస్టరీ : ఈ ట్రైన్ ఏనాటిది?
- హైదరాబాద్ను యూటీ చేసేందుకు బీజేపీ కుట్ర : ఆనంద భాస్కర్
- బుర్ఖాల్లో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నరు : జనాబ్ జమాల్ సిద్ధిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్