టీడీపీ సీనియర్ నేతను కలిసిన సీఎం కేసీఆర్

టీడీపీ సీనియర్ నేతను కలిసిన సీఎం కేసీఆర్

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని సీఎం కేసీఆర్ కలిశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను బంజారహిల్స్ లోని తన నివాసంలో పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కాసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కేసీఆర్ కు బొజ్జల టీడీపీలో ఉన్నప్పటి నుంచి స్నేహితులు.