చిట్టాపూర్ కు చెందిన వీర జవాన్ ఫ్యామిలీకి ఇంటి స్థలం మంజూరు : కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి

చిట్టాపూర్ కు చెందిన వీర  జవాన్ ఫ్యామిలీకి  ఇంటి స్థలం మంజూరు : కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు: బాల్కొండ మండలం చిట్టాపూర్​కు చెందిన వీర జవాన్​ ఎర్రం నర్సయ్య ఫ్యామిలీకి ఇంటి స్థలం మంజూరైంది. ఆర్మూర్​ మున్సిపాలిటీ పరిధిలోని కొటార్మూర్​ శివారులో 300 గజాల ఇంటి స్థలం మంజూరవగా, పత్రాలను కాంగ్రెస్​ ఆర్మూర్​ నియోజకవర్గ ఇన్​చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి బుధవారం జవాన్ తల్లి ఎర్రం కళావతికి అందజేశారు. నాయకులు రమేశ్, గంగూలి, జిమ్మి రవి, గంగాధర్,  వాసు పాల్గొన్నారు.