ఢిల్లీకి బయల్దేరిన కేసీఆర్..

ఢిల్లీకి బయల్దేరిన కేసీఆర్..

సీఎం కేసీఆర్ ఢిల్లీ బయల్దేరారు. బేగం పేట ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లారు. రెండు మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో  అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలతో చర్చించనున్నారు. కేసీఆర్ వెంట సిఎస్ సోమేష్ కుమార్, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, జి.రంజిత్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఉన్నారు.