ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన రెండు మూడ్రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వినోద్ ఢిల్లీకి వెళ్లారు. హస్తిన పర్యటనలో భాగంగా సీఎం పలువురు జాతీయ నేతలతో భేటీకానున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రాంతీయ పార్టీల లీడర్లతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన హస్తిన టూర్లో నేతలను కలుస్తారని వార్తలు వస్తున్నాయి.
ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్
- దేశం
- March 1, 2022
లేటెస్ట్
- కాంగ్రెస్ మేనిఫెస్టోతో యువతకు లాభం
- కాంగ్రెస్ లో చేరిన దేవర మల్లప్ప
- ప్రజల కష్టాలకు బీజేపీ, బీఆర్ఎస్సే కారణం : చల్లా వంశీచంద్ రెడ్డి
- బండి సంజయ్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
- పాల్వంచలో నగదు సీజ్
- పీఎం పర్యటనకు పటిష్ట బందోబస్త్
- ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్ పూర్తి
- వెల్గటూర్ లో 47.1 డిగ్రీలు
- పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం : నీలం మధు
- పెద్దపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం : రాజ్ఠాకూర్
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల