లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమౌతుంది. వరుసగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తూ క్యాడర్ లో జోష్ నింపుతుంది పార్టీ హైకమాండ్. ఏడో జాబితాను హస్తం పార్టీ విడుదల చేసింది. ఈ మేరకు ఐదుగురితో కూడిన లిస్టును ప్రకటించింది. లిస్టులో..
- ఛత్తీస్గఢ్లోని సుర్గుజా నియోజకవర్గం నుంచి శశి సింగ్,
- రాయ్గఢ్ నుంచి డాక్టర్ మెంకా దేవి సింగ్.
- బిలాస్పూర్ స్థానం నుండి దేవేందర్ సింగ్ యాదవ్,
- కాంకేర్ నియోజకవర్గం నుండి బీరేష్ ఠాకూర్.
- తమిళనాడులోని మైలదుతురై నుంచి ఆర్ సుధ పోటీ చేయాలని పార్టీ ఆదేశాలిచ్చింది.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की सातवीं लिस्ट जारी की गई। pic.twitter.com/d4gAICuS45
— Congress (@INCIndia) March 26, 2024