పెరుగుతున్న పెట్రోల్ రేట్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 11న పెట్రోల్ బంకుల ముందు ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా లీడర్లంతా.... నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు అధినేత్రి సోనియాగాంధీ. పెట్రోల్, డీజిల్ రేట్ల ధరలు పెరుగుతుండటంతో ట్రాన్స్ పోర్టేషన్ ఛార్జీలు పెరిగి నిత్యావసరాల రేట్లు భారీగా పెరుగుతున్నాయన్నారు. సామాన్యులు బతకడమే కష్టంగా ఉందంటే కేంద్రం వారిపై కక్ష కట్టిందని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. పెరుగుతున్న పెట్రోల్ రేట్లను నిరసిస్తూ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్నారు. కేరళ పెట్రోల్ బంకుల ముందు నిరనస తెలిపారు కాంగ్రెస్ లీడర్లు.
11న పెట్రోల్ బంకుల ముందు నిరసన
- దేశం
- June 9, 2021
లేటెస్ట్
- LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. గెలిస్తే కోల్కతా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం!
- PBKS vs CSK: తిప్పేసిన చెన్నై బౌలర్లు.. పంజాబ్ ఖాతాలో ఏడో ఓటమి
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- Sukumar: నాన్నకు ప్రేమతో,ఆర్య 2లో ఓ మేజర్ ఎపిసోడ్కు..అర్జున్ వై కె డైరెక్షన్ చేశాడు
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...