తెలంగాణలో 2 లక్షలు దాటిన కేసులు

తెలంగాణలో 2 లక్షలు దాటిన కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి.  కొత్తగా 1335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,00,611కి చేరింది.  ఒక్కరోజులో 8 మంది వైరస్ తో చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 1171 చేరింది. ఇప్పటి వరకు 1,72,388 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 27వేల 52 యాక్టివ్ కేసులున్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. నిన్న నమోదైన అత్యధిక కేసుల్లో జీహెచ్ఎంసీలో 262, రంగారెడ్డి137, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 91 కేసులు నమోదయ్యాయి.

నీళ్లు వస్తలేవు.. పింఛన్​ ఇవ్వట్లే..మంత్రి హరీశ్​ సభలో మహిళల నిరసన