
దేశంలో కరోనా కేసులు 66 లక్షలు దాటిపోయాయి. ఆదివారం నాడు దేశవ్యాప్తంగా 74 వేల 442 కేసులు నమోదయ్యాయి. 903 మంది చనిపోయారు. మొత్తంగా దేశంలో 66 లక్షల 23 వేల 816 కేసులుండగా..ఇందులో 9 లక్షల 34 వేల 427 యాక్టివ్ కేసులున్నాయి. 55 లక్షల 86వేల 704 మంది కోలుకున్నారు. ఇక మృతుల సంఖ్య లక్షా 2వేల 685కు చేరింది. ఇక ఆదివారం నాడు 9 లక్షల 89 వేల 860 టెస్టులు చేసినట్టు ICMR తెలిపింది. దీంతో టెస్టుల సంఖ్య 8కోట్లకు చేరువయింది. మొత్తంగా టెస్టుల సంఖ్య 7కోట్ల 99లక్షల 82వేల 394కు చేరింది.
తెలంగాణలో 2 లక్షలు దాటిన కేసులు
India's #COVID19 tally crosses 66-lakh mark with a spike of 74,442 new cases & 903 deaths reported in last 24 hours.
Total case tally stands at 66,23,816 including 9,34,427 active cases, 55,86,704 cured/discharged/migrated cases & 1,02,685 deaths: Union Health Ministry pic.twitter.com/wQ0R1mVeYl
— ANI (@ANI) October 5, 2020