గ్రామంలో ఒకరిద్దరికి కరోనా సోకితేనే తీవ్రంగా భయపడుతుంటారు. అటువంటిది గ్రామంలోని ఒకే వార్డులో 100 మందికి కరోనా సోకితే.. ఊహించడానికే భయంగా ఉంది. కానీ, అలాంటి ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ మండలంలోని చిన్నగొల్లపల్లిలో కరోనా విజంభిస్తోంది. గ్రామంలోని ఒక వార్డులో 100 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా కరోనా బారినపడి ముగ్గురు మరణించారు. చనిపోయిన వారిని కమ్మరి వెంకన్న(45), జిట్టే బాబు( 50), బండి జంగయ్య(48)గా గుర్తించారు. కాగా.. కరోనా సోకిన వందమంది బాధితులు తమతమ ఇళ్లలోనే క్వారంటైన్లో ఉన్నారు. గ్రామంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మిగతా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఒకే వార్డులో 100 మందికి కరోనా
- తెలంగాణం
- April 18, 2021
లేటెస్ట్
- డీజీపీ కంప్లైంట్ తో.. సింగపూర్ ఎయిర్ లైన్స్ కు లక్ష జరిమానా
- అన్నీ వీవీప్యాట్లు క్రాస్ వెరిఫికేషన్ కుదరదు: సుప్రీం కోర్టు
- ఈసీ ఖర్చు 15 శాతమే.. అభ్యర్థులు పెట్టేది 85 శాతం ఎక్కువ.?
- పెద్దపల్లిలో బీజేపీ లీడర్లు కొట్టుకున్నరు
- Dear OTT: మొన్నే రిలీజైంది.. అప్పుడే OTTకి.. డియర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
- జేఈఈలో గురుకుల విద్యార్థుల సత్తా..మంత్రి పొన్నం అభినందన
- కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయసేకరణకు నోటిఫికేషన్
- సివిల్స్ ర్యాంకర్లకు గవర్నర్ సన్మానం
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- ఊరుగొండ వద్ద గ్రీన్ ఫీల్డ్ బాధితుల ధర్నా
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న
- అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి