న్యూఢిల్లీ: లాక్డౌన్ కష్టకాలంలో వలస కూలీల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బాగా ఇంకా బాగా చర్యలు తీసుకోవాల్సి ఉందని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. శుక్రవారం ఒక మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు. లాక్డౌన్ విధించడం వల్ల కరోనా కేసులు కూడా తగ్గించగలిగామని, వలస కార్మికు సంక్షోభం సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. “ వలస కార్మికుల సమస్య ఒక సవాలు. కార్మికుల గురించి పట్టించుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. మన లాంటి విస్తారమైన దేశంలో ఫెడరల్ ప్రభుత్వానికి పరిమిత పాత్ర. ఇది మనం బాగా చేయగలిగాం. ఇంకా చేయాల్సి ఉంది” అని ఆయన అన్నారు. లాక్డౌన్ కారణంగా లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు వేలాది కిలోమీటర్లు నడిచి వెళ్లారు.
వలస కూలీల కోసం ఇంకా చాలా చేయాలి: అమితాబ్ కాంత్
- లేటెస్ట్
- May 23, 2020
లేటెస్ట్
- SRH vs LSG: కట్టడిచేసిన సన్రైజర్స్ బౌలర్లు.. ఇక బ్యాటర్లపైనే భారం
- మాజీ వాలంటీర్లతో వైసీపీ తాయిలాల పంపిణీ.. అడ్డుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్
- దక్షిణ కాశీ వేములవాడకు మోదీ ఒక్క హామీ ఇవ్వలే : మంత్రి పొన్నం ప్రభాకర్
- ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి దారుణ హత్య.. నిందితులూ భారతీయులే!
- కడప కోర్టులో షర్మిల, సునీతలకు షాక్..
- OMG : మీరు ఎక్కువగా కార్లలో తిరుగుతున్నారా..క్యాన్సర్ రావొచ్చంట..!
- తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
- Prashanth Neel: కేజీఎఫ్ 3పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..స్క్రిప్ట్ రెడీ..కానీ డైరెక్టర్ ఎవరంటే?
- హరీశ్ రావు రాజీనామాను జేబులో పెట్టుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ పదవికి సామ్ పిట్రోడా రాజీనామా
Most Read News
- బేగంపేట నాలాలో కొట్టుకొచ్చిన డెడ్బాడీలు
- Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay ట్రాన్జక్షన్లపై లిమిట్
- బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్
- బీ అలర్ట్ : రోజూ బీరు తాగుతున్నారా.. అయితే ఈ ఐదు రోగాలు వచ్చి చస్తారు..!
- చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి
- Ranveer, Deepika: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట.. క్లారిటీ వచ్చేసింది!
- SRH Vs LSG: తడిసి ముద్దైన ఉప్పల్ స్టేడియం.. సన్ రైజర్స్ vs లక్నో మ్యాచ్ జరిగే అవకాశం ఎంత..?
- ప్రియురాలికి నిశ్చితార్థం.. ప్రియుడు సూసైడ్
- మాల్స్కు జనం వస్తలే .. 40 శాతానికిపైగా ఖాళీగానే