
క్రైమ్
వరంగల్ లో మహిళ దారుణ హత్య..
వరంగల్ లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హత్యచేశారు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో దొరమ్ శారదా అనే ఓ మహిళ కూరగాయలు అమ్ముకుం
Read Moreకీసర మాజీ తహాసీల్దార్ నాగరాజు కేసు : లాకర్ లో భారీ ఎత్తున బంగారం
కీసర మాజీ తహాసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. నాగరాజు బ్యాంక్ లాకర్లపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అల్వాల్లోని
Read Moreసుశాంత్ డెత్ మిస్టరీ : రియాతో సంబంధం ఉన్న స్మగ్లర్ల అరెస్ట్
రియా చక్రవర్తి ,ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తికి డ్రగ్స్ అమ్మినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికా
Read Moreసుశాంత్ ది ఆత్మహత్యేనా..హత్యేనని ఆధారాలు లేవన్న సీబీఐ అధికారులు
దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను హత్య చేశారనేలా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని సీబీఐ అధికారులు ఇండియాటుడేకి తెలిపారు. సుశాంత్ హత్య చేయబడ్డ
Read Moreఆటలాడుకుందామని పిలిచి..8ఏళ్ల చిన్నారిపై ఏడుగురు మైనర్ల అత్యాచారం
త్రిపుర అగర్తలాలో దారుణం జరిగింది. 8 ఏళ్ల చిన్నారిపై ఏడుగురు మైనర్లు దారుణానికి పాల్పడ్డారు. అగర్తల విమానాశ్రయం పోలీస్ స్టేషన్ పరిధిలో టెబారియా గ
Read Moreసుశాంత్ డెత్ మిస్టరీ : సీబీఐ ఎవరిని విచారిస్తుందంటే
సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ పై సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతుంది. సుశాంత్ మరణంపై రియా చక్రవర్తి ఆమె సోదరుడు షోయిక్ ను మూడురోజులగా 10గంటల పాట
Read Moreసుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ : రెండు అంబులెన్స్ లు ఎందుకు ఉన్నాయంటే
సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ కొనసాగుతుంది. సుశాంత్ డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్ సిబ్బంది ఎవరో తనకు తెలియదని కూపర్ ఆస్పత్రి అంబ
Read Moreడేంజరస్ కక్రల్ గ్యాంగ్ దొరికింది
జ్యువెల్లరీ షాపులే టార్గెట్..పటాన్చెరు, జగద్గిరిగట్టలో రెక్కీ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్న పోలీసులు హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ లో దోపిడీ
Read Moreదొంగల దాడిలో రైనా బంధువు మృతి.. నలుగురికి గాయాలు
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ లెఫ్టాండర్ సురేష్ రైనాకు బంధువుల్లో ఓ 58 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. దొంగల దాడిలో సదరు వ్యక్తి కుటుంబంలోని మరో నలుగురికి గాయాలయ
Read Moreకరీంనగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హైదరాబాద్ లో ఆత్మహత్య
రంగారెడ్డి: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారక లాడ్జ్ లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కరీంనగర్ కు చెందిన నాగ మల్ల వెంకట నర్స
Read Moreరియాకు మూడు చెరువుల నీళ్లు తాగించిన సీబీఐ..9 గంటల పాటు ప్రశ్నల వర్షం..ఆ ప్రశ్నలు ఇవేనా..?
దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీలో రియా చక్రవర్తని సీబీఐ అధికారులు 9గంటల పాటు ప్రశ్నించారు. విచారణపై రియా భరించలేని మానసిక
Read Moreడబ్బు కోసం మనుమరాలిని అమ్మేసిన వృద్ధురాలు
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో దారుణం జరిగింది. నెల రోజుల పసిపాపను ఆ పాప అమ్మమ్మ కనకమ్మ అనే వృద్ధురాలు రూ.1లక్షా 10వేలకు అమ్మేసింది. ఈ విషయా
Read Moreకీసర తహశీల్దార్ నాగరాజు కేస్ రిమాండ్ రిపోర్ట్
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు అవినీతి కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ను రెడీ చేసింది ఏసీబీ. శుక్రవారం
Read More