క్రైమ్

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా గోల్డ్ పట్టివేత

బంగారంపై ఉన్న మోజు, ఇష్టంతో విదేశాల నుంచి అక్రమంగా గోల్డ్ ను ఇండియాకు వస్తూ పట్టుబడుతున్నారు కొందరు ప్రయాణికులు. నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి వార్తలు వింటూ

Read More

శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

హైదరాబాద్ :  కార్పొరేట్ కళాశాలలో విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి. సోమవారం (ఆగస్టు 14న) సాయంత్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగ

Read More

మద్యం మత్తులో కారుతో బీభత్సం.. యువకుడికి దేహశుద్ధి

హైదరాబాద్ లో  పాతబస్తీ మీర్ చౌక్ లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపి వాహనాలను ఢీకొట్టాడు. సుమారు కిలోమీటర్ వాహనాలను కారు ఢీకొడ

Read More

శంషాబాద్ ఎయిర్పోర్టులో 8 కేజీల బంగారం పట్టివేత

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో శనివారం రోజు (ఆగస్టు 12న)  సుమారు 8 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక

Read More

చైన్ స్నాచింగ్‌ ముఠా అరెస్ట్

ఒంటరిగా ఉన్న మహిళలనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా నలుగ

Read More

ఏం స్కెచ్ రా : 5 నిమిషాల్లో.. బ్యాంక్ నుంచి రూ.14 లక్షలు కొట్టేశారు..

ఈ రోజుల్లో దొంగతనం చేయడం చాలా సింపుల్ అయిపోయింది.  దొంగలు పెద్దగా కష్టపడకుండానే లక్షలు కొట్టేస్తున్నారు. చాలా సులభంగా..అది పట్టపగలు..ప్రజలందరూ ఉం

Read More

ఇచ్చిన లక్ష అప్పు.. తిరిగి అడిగితే హత్య : మంజులను చంపింది రిజ్వానా బేగం

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంషాబాద్ మహిళ మంజుల హత్య కేసులో అసలు నిజాలను పోలీసులు బయటపెట్టారు. మంజుల మృతికి డబ్బే కారణమని పోలీసులు తేల్చారు.

Read More

సెన్సేషన్ కోసమే కౌన్సిలర్ భర్త దారుణ హత్య.. విచారణలో సంచలన విషయాలు

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఇటీవల జరిగిన కౌన్సిలర్ భర్త పోగుల లక్ష్మీరాజం హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ కేసులో తొమ్మిది మంది నింది

Read More

హైదరాబాద్​ పాతబస్తీలో రౌడీ షీటర్ ని చంపేశారు

హతుడు అక్బరుద్దీన్​ ఓవైసీపై దాడి కేసులో సాక్షి పాతబస్తీలోని బండ్లగూడ ప్రాంతంలో ఆగస్టు 10 అర్థరాత్రి రౌడీషీటర్ హత్యకు గురికావడం కలకలం రేపింది.

Read More

నాలుగు నెలల్లో 5,038 ఫోన్ల రికవరీ.. సీఈఐఆర్ పోర్టల్‌‌తో సీఐడీ సెర్చ్‌‌ ఆపరేషన్

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 55,219 మొబైల్ ఫోన్లు బ్లాక్‌‌ మొబైల్ ఫోన్ల ట్రేసింగ్  దేశంలోనే నంబర్  వన్​గా రాష్ట్ర సీఐడీ హై

Read More

వైద్యం వికటించి మూడేళ్ల చిన్నారి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

హైదరాబాద్ : డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ మూడేళ్ల పాప చనిపోయిందంటూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు బాధితులు. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోన

Read More

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గోల్డ్ స్వాధీనం

రంగారెడ్డి జిల్లా : ఇటీవల అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని భారీగా పట్టుకుంటున్న ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారుల

Read More

కత్తులతో దాడి.. బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త మృతి

కోరుట్లలో దారుణం జరిగింది.   బీఆర్ఎస్  కౌన్సిలర్ భర్తపై  గుర్తు తెలియని  ఇద్దరు వ్యక్తులు  హత్యచేశారు. మంగళవారం ఉదయం&nbs

Read More