క్రైమ్

మెట్ పల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

జగిత్యాల జిల్లా మెట్ పల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మెట్ పల్లి మండలం మేడిపల్లికి చెందిన బద్దం శంకర్ రెడ్డి అనే రైతు

Read More

బాంబుల తయారీలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు నిష్ణాతులు

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల గురించి ఆసక్తికమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎన్‌ఐఏ మోస్ట్&zwn

Read More

వికారాబాద్ లో దొంగల బీభత్సం.. 8 తులాల బంగారం, రూ. 4.5లక్షల నగదు చోరీ

వికారాబాద్ జిల్లాలోని పరిగి టీచర్స్ కాలనీలో ఆదివారం దొంగల బీభత్సం సృష్టించారు. చంద్రశేఖర్ అనే పంచాయతీ సెక్రటరీ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. కిచెన్ వెంటి

Read More

కన్నతండ్రి, నాయనమ్మపై కొడుకుల దాడి.. తీవ్రగాయాలు

ములుగు జిల్లాలో గోవిందరావుపేటలో కుటుంబ కలహాలతో తండ్రిపై కొడుకులు విచక్షణారహితంగా దాడి చేశారు. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు..

Read More

వైద్యం కోసం వచ్చి ఆర్ఎంపీ డాక్టర్పై దాడి

వైద్యం కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ ఆర్ఎంపీ డాక్టర్ గొంతు కోసి పారిపోయారు. ఈ ఘటన శనివారం (సెప్టెంబర్ 30న) రాత్రి తాండూర్ పట్టణంలో జరిగింది. పాత తాండ

Read More

సంపులో పడి బాలుడి మృతి

మదనాపురం, వెలుగు : ప్రమాదవశాత్తు సంపులో పడి బాలుడు చనిపోయాడు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం గోవిందహళ్లి  గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెంద

Read More

కొబ్బరి పీచు మధ్యలో గంజాయి అక్రమ రవాణా

ఒక్కో లోడ్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌&z

Read More

ఇన్వెస్ట్ మెంట్ పేరుతో 854 కోట్ల మోసం

వేలాది మందిని దోచుకున్న  సైబర్ నేరగాళ్లు  ఆరుగురిని అరెస్టు చేసిన  బెంగళూర్ పోలీసులు  బెంగళూర్: పెట్టుబడులు పెడితే అధిక వడ్డ

Read More

హైదరాబాద్లో మరో బాలుడు మిస్సింగ్ కలకలం

హైదరాబాద్ లో మరో బాలుడు మిస్సింగ్ కలకలం రేపుతోంది. మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లో పరిధిలో అయాన్ అనే బాలుడు మిస్సింగ్ అయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటున

Read More

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి.. రోడ్డు ప్రమాదామా..? ఎవరైనా చంపేశారా..?

రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ సిద్ధాంతి వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఇది ప్రమాదామా..? లేక ఎవరైనా ఢీకొట్టి చంపేశారా..? అనే అనుమాన

Read More

మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు..

మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2020, అక్టోబర్ 18వ తేదీన జరిగిన తొమ్మిదేళ్ల బాలుడి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష విధించిం

Read More

ఉజ్జయినీ హర్రర్.. ఆటోపై రక్తపు మరకలు, నలుగురు అరెస్ట్

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుక

Read More

గంజాయి పుష్పాలు : రూ.3 కోట్ల విలువైన.. 14 వందల కేజీల గంజాయి పట్టివేత

చింతపల్లి: ఏపీలోని  అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ నిమ్మపాడు వద్ద మంగళవారం తెల్లవారుజ

Read More