జమ్ము కశ్మీర్ లో కర్ఫ్యూ

జమ్ము కశ్మీర్ లో కర్ఫ్యూ

జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఆదివారం సాయంత్రం వరకు ఇది అమల్లో ఉంటుంది. పుల్వామాలో భారత సైనికులపై ఉగ్రవాదుల దాడి తర్వాత హింసాత్మక ఘటనలు జరగడంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ సర్వీసులను వరుసగా మూడో రోజు కూడా నిషేధించింది. పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు.