న్యూఢిల్లీ: సమయానికి విధులకు హాజరుకానందున ఈ శనివారం 36 మంది పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు ఢిల్లీ పోలీస్ అధికారులు. బక్రీద్ పర్వదినం సందర్భంగా కొంతమంది సిబ్బందిని ఢిల్లీ నార్త్ వెస్ట్ జిల్లాలో నియమించారు. అయితే ఉదయం 5:00 గంటలకు డ్యూటిలో చేరినట్టు రిపోర్ట్ చేయాల్సి ఉండగా.. 6:30 వరకు కూడా రిపోర్ట్ చేయకపోవడంతో వారిని సస్పెండ్ చేశామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నార్త్వెస్ట్ జోన్) విజయంత ఆర్య చెప్పారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు.
టైమ్ కు డ్యూటీకి రాని 36 మంది పోలీసులు సస్పెండ్
- దేశం
- August 1, 2020
లేటెస్ట్
- త్వరగా అన్లోడ్ చేయించాలి : కలెక్టర్బెన్ షాలోమ్
- ఎఫ్సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
- నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?
- గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్
- ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
- ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
- SSMB 29 CASTING: రాజమౌళి-మహేష్ SSMB29 కాస్టింగ్పై రూమర్స్.. నోట్ రిలీజ్ చేసిన యూనిట్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు