నర్సంపేట, వెలుగు: బాగోగులు చూసేవారు లేక మనస్తాపానికి గురైన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ లో ఓ ఇంట్లో తొగరుఎల్లమ్మ(60), అల్లూరు(65)దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉండగా వారికి వివాహాలై వేర్వేరు చోట్ల కాపురం చేస్తున్నారు. అల్లూరు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా ఎల్లమ్మ కూలీ నాలీ చేస్తూ వెళ్లదీస్తోంది. ఇటీవల అల్లూరు నడవలేని స్థితిలో మంచానికే పరిమితం అయ్యారు. కొడుకులెవరూ చూడడానికి రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన వృద్ధదంపతులు ఇంట్లో ఉన్న మోనో మందు తాగి చనిపోయారు.
బాగోగులు చూస్తలేరని వృద్ధ దంపతుల ఆత్మహత్య
- వరంగల్
- July 11, 2020
లేటెస్ట్
- కాంగ్రెస్ గెలిస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : పొద్దుటూరి వినయ్ రెడ్డి
- అకాల వర్షంతో తడిసిన వరిధాన్యం
- మహబూబాబాద్లో సీఎం సభ ఏర్పాట్లు పూర్తి
- కోడ్ ఆఫ్ కండక్ట్పై అవగాహన ఉండాలి : భవేశ్ మిశ్రా
- పోలింగ్ బూత్లో విషాదం.. CRPF జవాన్ మృతి
- చిన్న పిల్లకు ఓటేందీ అనుకోవద్దు.. వయస్సు తెలిస్తే షాక్
- చెక్పోస్టుల వద్ద నిరంతరం పహారా ఉండాలి : అంబర్ కిశోర్ ఝా
- నాగ్ దార్ గ్రామంలో చెప్పులు కుడుతూ ప్రచారం
- ఎర్రబోడులో తాగునీటి కోసం గొత్తికోయల ఆందోళన
- మంత్రి దామోదర రాజనర్సింహను కలిసిన పులిమామిడి రాజు
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- ఏప్రిల్ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..