కర్ణాటకలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నికల జరగనున్నాయి. JDS అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ సంచలన ప్రకటన చేశారు. ఈ ఉప ఎన్నికలలో తాము పోటీ చేయడం లేదని ప్రకటించారు. తమ దగ్గర డబ్బు లేదని.. అందుకే తమ పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించడం లేదని చెప్పారు. అయితే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కింది స్థాయి కార్యకర్తలతో కలిసి పని చేస్తామని తెలిపారు. 2023 నాటికి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. బసవకల్యాణ్, మస్కీ, సిందగీ అసెంబ్లీ నియోజకవర్గాలు, బెల్గాం లోక్ సభ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరుగుతున్నాయి.
డబ్బుల్లేక ఎన్నికల్లో పోటీ చేయడం లేదు
- దేశం
- February 11, 2021
లేటెస్ట్
- గ్రేటర్హైదరాబాద్లో 49 టీమ్స్తో కుక్కలను పడుతున్నం
- పూర్వ వైభవం దిశగా..రీజినల్ సైన్స్ సెంటర్
- ఎంబీబీఎస్ కౌన్సెలింగ్కు లైన్ క్లియర్
- ఎఫ్టీఎల్ ఎట్ల నిర్ధారిస్తరు?
- బియ్యం పక్కదారి పట్టించినోళ్లకు నో చాన్స్
- డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పదోన్నతులు కల్పిస్తాం: మంత్రి దామోదర
- సవరించిన ఎంవీ యాక్ట్ 2019 ఎప్పటి నుంచి అమలు చేస్తరు?
- హైదరాబాద్లో దంచికొట్టిన వాన
- తిరుమల లడ్డూ వివాదం..రంగంలోకి కేంద్రం
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు విడుదల
Most Read News
- బలహీనపడిన రుతుపవనాలు..అలర్ట్ ఉన్న జిల్లాలివే..
- అంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్
- Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎంతంటే...
- telangana NEET counselling : గుడ్న్యూస్ : నీట్ కౌన్సెలింగ్లో తెలంగాణ విద్యార్థులకు ఊరట
- IND vs BAN 2024: తప్పు జరిగింది: నాటౌటైనా పెవిలియన్కు వెళ్లిన కోహ్లీ
- బిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన
- Good Health : ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ?
- IND vs BAN 2024: అంచనా తప్పింది: రోహిత్, సిరాజ్కు పంత్ క్షమాపణలు
- అవును నాకు ఆ సమస్య ఉంది: స్టార్ హీరోయిన్.
- హైడ్రా కేసును కొట్టివేయండి .. హైకోర్టులో చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ పిటిషన్