జీడిమెట్ల, వెలుగు: పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక యువతి సూసైడ్ చేసుకున్న ఘటన జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. గాజులరామారానికి చెందిన శివరామకృష్ణ కూతరు వాసిరెడ్డి మేఘన(27) సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోంది. మేఘనకు పెళ్లిచేసేందుకు కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి ఇష్టం లేని ఆమె మనస్తాపంతో శనివారం వివిధ రకాల ట్యాబ్లెట్స్ మింగింది. దీన్ని గమనించిన కుటుంబీకులు ఆమెను వెంటనే సిటీలోని ఓ హాస్పిటల్కు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ మేఘన ఆదివారం చనిపోయింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి ఇష్టం లేక యువతి సూసైడ్
- హైదరాబాద్
- May 31, 2021
లేటెస్ట్
- మంగళగుట్ట ఆలయంలో వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
- ఎటపాకలో వైసీపీ ఎంపీటీసీ దారుణహత్య
- Kurchi Madathapetti Song: కుర్చీ మడత పెట్టి 200 మిలియన్లకు పైగా వ్యూస్తో యూట్యూబ్లో రగులుతున్న సూపర్ స్టార్మ్..
- రెండో రోజు ఆరుగురు అభ్యర్థుల నామినేషన్
- చైనాలో వాట్సాప్తోపాటు మరో యాప్ బ్యాన్.. ఎందుకంటే?
- ఏప్రిల్ 21న హనుమకొండలో సీఎం రేవంత్ సభ
- కామారెడ్డిని మరింత డెవలప్మెంట్ చేస్తాం : షబ్బీర్అలీ
- బీజేపీలో పలువురు చేరిక
- ఎన్నికల ఖర్చు లెక్కలు పక్కాగా ఉండాలి
- ప్రధాని మోదీ అవినీతి పాఠశాల నడుపుతున్నారు : రాహుల్ గాంధీ
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి