ముంబై: ఓటర్లను పట్టించుకోకపోతే ఓటమి తప్పదని ఎన్సీపీ ప్రెసిడెంట్ శరద్ పవార్ చెప్పారు. బీజేపీని లక్ష్యంగా చేసుకొని ఆయన విమర్శలకు దిగారు. ఓటర్లను పట్టించుకోనందున శక్తిమంతులైన ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వారికీ ఎన్నికల్లో ఓటమి తప్పలేదని పవార్ గుర్తు చేశారు. తాను తిరిగొస్తానని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై పవార్ స్పందించారు. ఇలాంటి వైఖరిని ఓటర్లు సహించరని, వీరికి గుణపాఠం నేర్పించాలని భావిస్తారని తెలిపారు. ‘ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరు. తమను పట్టించుకోకపోతే ఓటర్లు సహించరు. ఇందిర, వాజ్పేయి లాంటి మాస్ బేస్ ఉన్న పవర్ఫుల్ లీడర్స్కే ఓటమి తప్పలేదు’ అని పవార్ పేర్కొన్నారు.
ఇందిరా గాంధీ, వాజ్పేయికీ ఓటమి తప్పలేదు
- దేశం
- July 11, 2020
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ