జర్మనీలో నెరివియోని లాంచ్ చేసిన డాక్టర్ రెడ్డీస్‌‌

జర్మనీలో నెరివియోని  లాంచ్ చేసిన డాక్టర్ రెడ్డీస్‌‌

న్యూఢిల్లీ: మైగ్రైన్‌‌ (తలనొప్పి) కంట్రోల్‌‌ చేసే డివైజ్‌‌ నెరివియోని జర్మనీలో  డాక్టర్ రెడ్డీస్ లాంచ్ చేసింది. సబ్సిడరీ కంపెనీ  బెటాఫార్మా ద్వారా ఈ ప్రొడక్ట్‌‌ను తీసుకొచ్చింది. నెరివియోకి యూఎస్ ఎఫ్‌‌డీఏ అనుమతులు ఉన్నాయని  పేర్కొంది. 

ఈ డివైజ్‌‌ను  కిందటేడాది ఇండియాలో   లాంచ్ చేశారు. నెరివియోకి  ఇండియాలో మంచి రెస్పాన్స్ వస్తోందని, న్యూరాలజిస్ట్‌‌లు ఈ డివైజ్‌‌ను రికమండ్ చేస్తున్నారని కంపెనీ పేర్కొంది.