- 20 మందితో రాష్ట్ర కమిటీ
హైదరాబాద్, వెలుగు: బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాజ్యాధికార సాధన ఐక్య కార్యాచరణ చైర్మన్గా డాక్టర్ విశారదన్ మహరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ప్రతినిధుల సమావేశంలో ప్రెసిడెంట్గా తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్, వైస్ ప్రెసిడెంట్లుగా వినోద్ యాదవ్, కార్తీక్ ఏకలవ్యలను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శులుగా రాము యాదవ్, అహ్మద్ పాషా, మరో ఐదు గురు రాష్ర్ట కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. మొత్తంగా 20 మందితో రాష్ర్ట కమిటీని ఏర్పా టు చేశారు.
