తడిసి ముద్దయిన ఎన్నికల సామాగ్రి

తడిసి ముద్దయిన ఎన్నికల సామాగ్రి

మెహిదీపట్నం, వెలుగు: మాసబ్ ట్యాంక్​ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన డీఆర్ సీ సెంటర్ లో ఎన్నికల సామాగ్రి తడిసి ముద్దయింది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సెంటర్​లోని వాన నీరు చేరింది. బుధవారం ఉదయం గుర్తించిన అధికారులు తడిసిన సామాగ్రిని కౌంటింగ్ హాలులో ఆరబెట్టారు.