ఢిల్లీలో ఎన్కౌంటర్ జరిగింది. సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు క్రిమినల్స్ చనిపోయారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ నిర్వహించిన ఆపరేషన్ లో రాజా ఖురేషీ, రమేశ్ బహదూర్ అనే ఇద్దరు క్రిమినల్స్ ఎన్ కౌంటర్ అయ్యారు. సోమవారం పొద్దున ఐదు గంటలకు ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారు పలు కేసులలో వాంటెండ్ గా ఉన్నారని అన్నారు పోలీసులు. రీసెంట్ గా జరిగిన కారావాల్ నగర్ లో జరిగిన మర్డర్ కేసులో వీరు నింధితులని తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సివుంది.
Delhi: Two criminals, Raja Qureshi and Ramesh Bahadur, killed in an encounter with Delhi Police Special Cell today at 5 AM. The two criminals were wanted in multiple cases of crime, the most recent being a murder case in Karawal Nagar. https://t.co/sG4XxKnTax
— ANI (@ANI) February 17, 2020