ధరణిలో తన భూమి ఎక్కలేదని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం దండుపల్లికి చెందిన చింతల స్వామి ఇంట్లో ఎవరూలేని సమయంలో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న 14 గంటల భూమి ధరణిలో నమోదు కాకపోవడంతో ఆఫీసుల చుట్టూ తిరిగి... సూసైడ్ లెటర్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చింతల స్వామి బతుకుదెరువు కోసం హైదరాబాదులోని నాగారంలో ఉంటున్నాడు. తమకున్న పొలంలో కొంత భాగం అప్పుల కోసం మృతుడి తండ్రి అమ్మాడు. మిగిలిన భూమి.. ఆఫీసుల చుట్టూ ఎన్ని రోజులు తిరిగినా.. తమ పేరు మీద ఎక్కించలేదనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడంటున్నారు బంధువులు.
ధరణిలో భూమి నమోదు చేయట్లేదని.. ఉరేసుకున్న రైతు
- తెలంగాణం
- December 13, 2021
లేటెస్ట్
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశామాషీ మనిషి కాదు.. కమిట్మెంట్ ఉన్నోడు : కేసీఆర్
- కంబోడియా ఆర్మీ బేస్ లో పేలుడు.. 20 మంది సైనికులు మృతి
- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి భయం:ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
- ఘాటెక్కింది : మన మసాలాలపై అమెరికా ఫుడ్ అథారిటీ నిఘా.. వివరాల సేకరణ
- కేసీఆర్ పవర్ కట్స్ ట్వీట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
- DC vs MI: ఓడినా వణికించారు: ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- ఇరాకీ టిక్టాక్ ఇన్ఫ్లుయెన్సర్ను కాల్చిచంపారు..వీడియోలు చేసినందుకేనా?
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- LSG vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. గెలిస్తే ప్లే ఆఫ్ కు
- DC vs MI: కష్టాల్లో ముంబై.. పవర్ ప్లే లోనే ముగ్గురు ఔట్
Most Read News
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- హైదరాబాద్ ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..