మృత్యువు రూపంలో వచ్చిన లారీ : తండ్రీ, కొడుకు మృతి

మృత్యువు రూపంలో వచ్చిన లారీ : తండ్రీ, కొడుకు మృతి

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నెపర్తి స్టేజ్ దగ్గర TVS XL పై వెళ్తున్న తండ్రి కొడుకులను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి,కొడుకులు అక్కడికక్కడే చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ కోసం వెతుకుతున్నారు. మృతులు తిప్పర్తి మండలం అంతయ్యగూడెంకు చెందినవారిగా గుర్తించారు పోలీసులు.