తిరుపతి లోక్సభ ఉపఎన్నికల బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ ఖరారైనట్టు తెలుస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి అయిన రత్నప్రభ.. కర్ణాటక చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. రెండేళ్ల క్రితమే రిటైర్ అయిన రత్నప్రభ... ఆ తర్వాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం కర్ణాటక స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్గా ఉన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తున్నాయి. రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి పోటీ చేయనున్నారు. తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.
తిరుపతి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్
- ఆంధ్రప్రదేశ్
- March 26, 2021
లేటెస్ట్
- ఎస్సీల అభివృద్ధికి సర్కారు యాక్షన్ ప్లాన్
- కేరళ యువతిని విడిచిపెట్టిన ఇరాన్
- హార్డ్ డిస్క్ల్లోనే ఫోన్ ట్యాపింగ్ సీక్రెట్ డేటా
- అభినవ్ గోమటం .. నవ్వించే దొంగ
- ఒంటరైన ఐకే రెడ్డి .. బీఆర్ఎస్కు దూరం .. అందని హస్తం
- ఆది సాయి కుమార్ హీరోగా .. కృష్ణ ఫ్రమ్ బృందావనం షురూ
- ఇందూరులో బీఆర్ఎస్ ఎదురీత
- తెలంగాణ అమర్ నాథ్కు వేళాయే.. ఏడాదికి మూడు రోజులే లింగమయ్య దర్శనం
- ఖమ్మంలో బీజేపీ ప్రచారానికి కాకతీయుల వారసుడు!
- తటస్థ వేదికల్లో పాక్తో టెస్ట్లకు రెడీ: రోహిత్
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- నెరవేరనున్న దశాబ్దాల కల
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్