తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంపు అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతామని సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదంతో ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. లేటెస్టుగా చట్టం అమలు తేదీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ్టి(మార్చి-30) నుంచే చట్టం అమల్లోకి వస్తున్నట్లు గెజిట్ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ 61ఏళ్ల వరకు ఉద్యోగాల్లో కొనసాగనున్నారు.
రిటైర్మెంట్ ఏజ్ పెంపుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల
- హైదరాబాద్
- March 31, 2021
లేటెస్ట్
- రూ. 4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిండు
- టీడీపీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్..
- Harom Hara: అతడు పగబట్టిన కోడెత్రాచు..పగే అతడి ప్రాణం..కృష్ణ వీడియో వైరల్
- KKR vs PBKS: కేకేఆర్ ఓపెనర్లు వీర విధ్వంసం.. 10 ఓవర్లలో 8 సిక్సులు, 15 ఫోర్లు
- బీజేపీ అంటే బ్రిటీష్ జనతాపార్టీ..మోదీ కాలనాగులాంటోడు: సీఎం రేవంత్రెడ్డి
- బీజేపీ తెలంగాణకు అక్కరకు రాని చుట్టము : కేసీఆర్
- బరువు తగ్గాలని ఆపరేషన్.. ఆ తర్వాత చనిపోయిన యువకుడు
- Krunal Pandya: తండ్రైన కృనాల్ పాండ్య.. ఏం పేరు పెట్టారంటే..?
- VD12 Movie: పాటల్లేకుండా అనిరుధ్ - జెర్సీ డైరెక్టర్ సినిమా..ఆడియన్స్ ఊహించుకోగలరా?
- గుడ్ న్యూస్: CBSEలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- భార్య వారసత్వ ఆస్తిని వాడుకుంటే.. భర్త తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు