హైదరాబాద్, వెలుగు :గ్రేటర్ సిటీలో శనివారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ ఆందోళనల నడుమ కొనసాగింది. భారీ పోలీసు బందోబస్తు పర్యవేక్షణలో ఇండ్ల పట్టాలను అందజేశారు. ఇండ్లు రాని అర్హుల ను పోలీసులు అడ్డుకోవడంతో అప్లై చేసిన రసీదులను చూపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పల్ పరిధి కాప్రా సర్కిల్ శ్రీరాం నగర్ కి చెందిన ఓ మహిళ .. మేయర్ విజయలక్ష్మి కాళ్లు మొక్కి ఇల్లు ఇవ్వాలని ప్రాధేయపడింది. కుత్బుల్లా పూర్ బహదూర్ పల్లిలో దరఖాస్తుల రసీదులు చూపుతూ ఆందోళన చేశారు. పంపిణీ ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. -
ఆందోళనల నడుమ .. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ
- హైదరాబాద్
- September 3, 2023
లేటెస్ట్
- రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ
- మెట్రోలో 50 కోట్ల మంది జర్నీ
- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పీజీ
- భర్తకు మద్దతుగా సీతారెడ్డి ప్రచారం
- ప్రియాంక అవసరం జాతీయ స్థాయిలో ఉంది: జైరాం రమేశ్
- వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి : వీ సీతారామయ్య
- ముక్క లేదు.. సుక్క లేదు .. ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావత్లు
- వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్వెంకటస్వామి
- దుర్గం చిన్నయ్యకు నన్ను విమర్శించే అర్హత లేదు : గడ్డం వినోద్
- రామగుండం అభివృద్ధికి ఏం చేశారని అడిగితే విమర్శలా ?
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్