రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారించింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలంది. అలాగే ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలంది. కరోనా నియంత్రణపై ఈరోజు మంత్రివర్గం చర్చిస్తున్నట్లు ఏజీ హైకోర్టుకు తెలిపింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా కేసులపై విచారణను హైకోర్టు ఈనెల 25కు వాయిదా వేసింది. కరోనా వ్యాప్తి వల్ల రేపట్నుంచి కేసుల విచారణ వర్చువల్ గా జరగనుంది.
రేపటి నుంచి వర్చువల్ గా కేసుల విచారణ
- హైదరాబాద్
- January 17, 2022
లేటెస్ట్
- వంశీకృష్ణకే మాదిగల మద్దతు
- థానోస్ టెక్నాలజీ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభం
- పేమెంట్ అగ్రిగేటర్గా పేయూకు పర్మిషన్
- పంత్ పటాకా..టైటాన్స్ను మళ్లీ ఓడించిన ఢిల్లీ
- ప్రజల సంపద పంచుతామని నేను అనలే : రాహుల్ గాంధీ
- వరుసగా నాలుగు రోజుల ర్యాలీ .. రూ. 8.48 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపాదన
- కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు మృతి
- ఆన్లైన్లో కొత్త కస్టమర్లను తీసుకోవద్దు .. కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్
- మావాడి ఫలితాలొచ్చాయి.. మా ఆయన పరీక్షలకు ప్రిపేర్ అయితుండు..!
- వెంకట్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉంది
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు