సమీక్ష తర్వాత లాక్ డౌన్పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై పోలీస్ ఉన్నతాధాకారులో చర్చించామన్నారు. లాక్ డౌన్ పెట్టాలా లేదా అన్నది సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. తర్వలో రాష్ట్రంలోని పరిస్ధితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారన్నారు. లాక్ డౌన్ పెట్టడం సీఎంకు ఇష్టం లేదన్నారు.లాక్డౌన్ వల్ల ఆర్ధిక ఇబ్బందులు చాలా వస్తాయన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. కరోనా కేసులను ఆసరాగ చేసుకుని బ్లాక్ మార్కెట్ దందా విచ్చలవిడిగా కొనసాగుతుందన్నారు. ఆక్సిజన్ నుంచి రెమిడిసివర్ ఇంజక్షన్ వరకూ బ్లాక్ మార్కెట్ దందా జరుగుతుందన్నారు. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామన్నారు. లాక్ డౌన్ పై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారు.
సమీక్ష తర్వాతే లాక్ డౌన్పై కేసీఆర్ నిర్ణయం
- తెలంగాణం
- April 29, 2021
లేటెస్ట్
- జహీరాబాద్లో నువ్వా నేనా! .. కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్
- కేకేఆర్ టాప్ షో ..98 రన్స్ తేడాతో లక్నోపై గెలుపు
- మధుయాష్కీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
- జడేజా మ్యాజిక్ .. చెన్నై ఖాతాలో ఆరో విక్టరీ
- రూ.11.35 లక్షల విలువైన డైమండ్ ఇయర్స్ రింగ్స్ను .. 1,080 కే అందుకున్న లక్కీ ఫెలో
- దేశంలో భారీగా పెరిగిన హోమ్ లోన్లు ..రెండేండ్లలో 10 లక్షల కోట్లు
- ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు
- పగలంతా భగభగ..సాయంత్రం గాలివాన
- బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి మాజీ ఎమ్మెల్యేలు దూరం!
- ఇండియా కూటమికి 57 సీట్లే : అమిత్ షా
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..