
చైనా ఎలక్ట్రానిక్స్ కంపెనీ హానర్... ప్యాడ్ ఎక్స్9 పేరుతో ట్యాబ్లెట్ను లాంచ్ చేసింది. దీని ధర (4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్) రూ. 14,499. ఇందులో 11.50 -అంగుళాల స్క్రీన్, స్నాప్డ్రాగన్ 685 4జీ మొబైల్ ప్లాట్ఫారమ్ ప్రాసెసర్, ముందు 5- మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, వెనుక 5- మెగాపిక్సెల్ కెమెరా, 7250 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.